Tumgik
veguchukkanews · 1 year
Text
బిఆర్ఎస్ పార్టీపై ఉద్దేశ పూర్వక దాడి కెసిఆర్ గారిని ఎదుర్కునే ధైర్యం లేదు. ఫేక్ చాట్ లతో తన మీద దుష్ప్రచారం. సుఖేశ్ తో ఏలాంటి పరిచయము లేదు. - ఎమ్మెల్సీ కవిత
గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.. బిఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కెసిఆర్ గారి జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవి ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
దొడ్డి కొమరయ్య శివాజీ ఆశయాలను కొనసాగిస్తాం: బిఆర్ఎస్
దొడ్డి కొమరయ్య శివాజీ ఆశయాలను కొనసాగిస్తాం: బిఆర్ఎస్ వేగుచుక్కన్యూస్, కామారెడ్డి, ఏప్రిల్ 3: జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో బిఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి, మొగల్ సామ్రాజ్యని ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చత్రపతి శివాజీ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటాలకు పూలమాలలేసి బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. ఈ…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
దొడ్డి కొమురయ్య  ఆదర్శప్రాయం: అదనపు పోలీస్ కమీషనర్ జి. మధుసుదన్ రావు పోలీస్ శాఖ అధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు.
దొడ్డి కొమురయ్య  ఆదర్శప్రాయం: అదనపు పోలీస్ కమీషనర్ జి. మధుసుదన్ రావు పోలీస్ శాఖ అధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు. వేగుచుక్కన్యూస్, నిజమాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణ విముక్తి కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య జీవితం ఆదర్శప్రాయం అని నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ )  జి. మధుసుదన్ రావు అన్నారు. నిజామాబాద్ కమీషనరేటు కార్యాలయంలో  దొడ్డి కొమురయ్య  96వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.  నిబంధనల అమలుపై నిశిత పరిశీలన.
ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. నిబంధనల అమలుపై నిశిత పరిశీలన. వేగుచుక్కన్యూస్,నిజామాబాద్, ఏప్రిల్ 03 : పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని రవి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
అధికారికంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు. నివాళులర్పించిన కలెక్టర్, జిల్లా అధికారులు.
అధికారికంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు. నివాళులర్పించిన కలెక్టర్, జిల్లా అధికారులు. వేగుచుక్కన్యూస్,నిజామాబాద్, ఏప్రిల్ 03 : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ. - ఆదానిపై జేపీసీ విచారణ చేపట్టాలి. సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేస్తాయి. - సిపిఐ రాష్ట్ర కార్యదర్శికూనంనేని సాంబశివరావు
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ. – ఆదానిపై జేపీసీ విచారణ చేపట్టాలి. సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేస్తాయి. – సిపిఐ రాష్ట్ర కార్యదర్శికూనంనేని సాంబశివరావు   వేగుచుక్కన్యూస్, నిజమాబాద్,ఏప్రిల్ 1:దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలన ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి:జిల్లా జడ్జి సునీత కుంచాల. - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ.
ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి:జిల్లా జడ్జి సునీత కుంచాల. – ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ.   వేగుచుక్కన్యూస్,నిజామాబాద్, ఏప్రిల్ 01 : మారిన ప్రస్తుత సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జడ్జి సునీత కుంచాల హితవు పలికారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు శనివారం…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
కేసిఆర్ నాయకత్వం యావత్ భారతావనికి శ్రీరామ రక్ష.
కేసిఆర్ నాయకత్వం యావత్ భారతావనికి శ్రీరామ రక్ష. – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి. వేగుచుక్కన్యూస్,బాల్కొండ, మార్చి 30:రామ రాజ్యాన్ని తలపించేలా తెలంగాణలో కేసిఆర్ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసిఆర్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు,కుల వృత్తులు ఇలా అన్ని వర్గాల ప్రజలు…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. - వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ వెల్లడి.
పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. – వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ వెల్లడి. వేగుచుక్కన్యూస్,నిజామాబాద్, మార్చి 29 : పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్ 03 నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
రైతుల తుపాన్‌ ను ఎవరు ఆపలేరు అంబేద్కర్‌ పుట్టిన నేలపై దళితబంధు అమలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.
రైతుల తుపాన్‌ ను ఎవరు ఆపలేరు అంబేద్కర్‌ పుట్టిన నేలపై దళితబంధు అమలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.     వేగుచుక్కన్యూస్, ప్రతినిధి, మార్చి 26: దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోందని, దాన్నెవరూ ఆపలేరని సీఎం కేసీఆర్ అన్నారు. అంబేద్కర్‌ పుట్టిన మహారాష్ట్రలో దళితబంధు అమలు చేయాలని అక్కడి పాలకులకు కెసిఆర్ సవాల్ విసిరారు. మ‌హారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కంధార్ లోహాలో…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
ఉక్కు పాదంతో గంజాయిని నిర్మూలించాలి. -పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
ఉక్కు పాదంతో గంజాయిని నిర్మూలించాలి. –  పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వేగుచుక్కన్యూస్, నిజమాబాద్, మార్చి 24: అధునాతన సాంకేతిక సదుపాయాలతో జిల్లా కేంద్రంలో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను శుక్రవారం  రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సిపి నాగరాజు తో కలిసి  ప్రారంభించారు. సి సి కెమెరా విభాగం,ట్రాఫికింగ్ సిగ్నల్…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలి. - పరీక్షల నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించాలి. - వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సి.ఎస్ సమీక్ష.
అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలి. – పరీక్షల నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించాలి. – వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సి.ఎస్ సమీక్ష. వేగుచుక్కన్యూస్,నిజామాబాద్, మార్చి 24 : వేసవి సీజన్ అయినందున అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం. - ట్రెజరీల వద్ద నిరసనలు
సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం. – ట్రెజరీల వద్ద నిరసనలు వేగుచుక్కన్యూస్,నిజమాబాద్, కామారెడ్డి, మార్చి 24: ఎయిడెడ్ జీతాలు, పెండింగ్ బిల్లుల మంజూరు తదితర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు శుక్రవారం నిజమాబాద్, కామారెడ్డి ర జిల్లాల ట్రెజరీల వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన నిరసన ప్రదర్శన నిర్వహించారు. కామారెడ్డిలో ఉపాధ్యాయ సంఘాల పోరాట…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
మద్నూర్,బోధన్ మధ్య ఫోర్వే లైన్ కు అనుమతులు: ఎంపీ బిబి పాటిల్.
మద్నూర్,బోధన్ మధ్య ఫోర్వే లైన్ కు అనుమతులు: ఎంపీ బిబి పాటిల్. వేగుచుక్కన్యూస్, నిజమాబాద్, మార్చి 23: మద్నూర్,బోధన్ మధ్య ఫోర్వే లైన్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ తెలిపారు. జాతీయ రహదారి 161 విస్తరణలో భాగంగా తమ విజ్ఞప్తి మేరకు అనుమతులు యివ్వడం జరిగిందన్నారు. రోడ్డు విస్తరణ పనుల కోసం రూ “429.28 కోట్లకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు బిబి పాటిల్…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
పైసా ఖర్చులేకుండాఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
పైసా ఖర్చులేకుండాఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వేగుచుక్కన్యూస్, కామారెడ్డి, మార్చి 23:రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినట్లు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం నిరుపేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కార్యక్రమానికి…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
జీవో నెం. 58 అమలు చేయలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్. - కలెక్టరేట్ వద్ద ధర్నా.
జీవో నెం. 58 అమలు చేయలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్. – కలెక్టరేట్ వద్ద ధర్నా. వేగుచుక్కన్యూస్, కామారెడ్డి, ఫిబ్రవరి 27: ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన 58 జీవోను జిల్లాలో అమలు చేసి అర్హులైన పేద ప్రజలందరికీ 125 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ వ్యవసాయ…
Tumblr media
View On WordPress
0 notes
veguchukkanews · 1 year
Text
విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవాలి: గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ - తెలంగాణ యూనివర్సిటీలో జి 20 జాతీయ సదస్సువిద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవాలి: గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ - తెలంగాణ యూనివర్సిటీలో జి 20 జాతీయ సదస్సువిద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవాలి: గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్
విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవాలి: గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ – తెలంగాణ యూనివర్సిటీలో జి 20 జాతీయ సదస్సు వేగుచుక్కన్యూస్,నిజామాబాద్, ఫిబ్రవరి 25 : విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యా, విజ్ఞానం అందిపుచ్చుకోవలని,తద్వార ఉపాధి అవకాశాలు పొందవచ్చని గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం జరిగిన “ఇండియాస్’ జి 20 ప్రెసిడెన్సీ:…
Tumblr media
View On WordPress
0 notes