Tumgik
leadertelugunews · 1 year
Text
దేవాలయాల అభివృద్ధికి కృషి -ఎస్‌ఎస్‌సీ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ నెమ్మాది నాయుడు
దేవాలయాల అభివృద్ధికి కృషి -ఎస్‌ఎస్‌సీ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ నెమ్మాది నాయుడు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్‌: దేవాలయాల అభివృద్ధికి.. వాటి ధర్మ పరిరక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు.. కొత్త, పాత దేవాలయాల అభివృద్ధికి ఎంతో సేవ చేస్తున్నారు.. భక్తితో కూడిన క్రియాశీల పనుల ద్వారా హైందవ ధర్మ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు సింహాచలం దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు, సామాజిక, డివోషనల్‌ కార్యకర్త, శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన ‘శ్రీ సూర్య చంద్ర చారిటబుల్‌ ట్రస్ట్‌…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
జగనన్నకు జనసేనాని పవన్‌ శుభాకాంక్షలు
జగనన్నకు జనసేనాని పవన్‌ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జగన్‌ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, మరిన్ని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని పవన్‌ ఆకాంక్షించారు.
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
కొమ్ము కోనాం.. ఒక్క చేప రూ.55 నుంచి 60 వేలు..
కొమ్ము కోనాం.. ఒక్క చేప రూ.55 నుంచి 60 వేలు..
విశాఖపట్నం, న్యూస్‌లీడర్‌: సముద్రంలో ఎంత వేట సాగించినా.. ఆ చేప ఒక్కటి పడితే చాలు. ఇక మత్స్యకారులు ఆరోజు చూసుకోవక్కర్లేదు. దాని పేరే కొమ్ముకోనాం. బంగాళాఖాతం సముద్రంలో దొరికే ఈ చేప ఇప్పుడు విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో సందడి చేస్తోంది. చేపల వేటకు వెళ్లిన ఆ జాలర్లకు సిరుల పంట పండిరది. అరుదైన కొమ్ము కోనాం చేపలు భారీ సంఖ్యలో వలకు చిక్కాయి. ఒకో చేప రూ.55 నుంచి రూ.60 వేలు పైబడి ఉంటుందని మత్స్యకారులు…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
జాతీయ రహదారి రక్తసిక్తం.. పని చేస్తున్న కార్మికులపై దూసుకెళ్లిన లారీ..
జాతీయ రహదారి రక్తసిక్తం.. పని చేస్తున్న కార్మికులపై దూసుకెళ్లిన లారీ..
నెల్లూరు, న్యూస్‌లీడర్‌: జాతీయ రహదారిపై ప్యాచ్‌ వర్కులు చేస్తున్న కార్మికులను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో, నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం… ఇటీవల కురిసిన వర్షాలకు జాతీయ రహదారిపై అక్కడక్కడా గుంతలు పడ్డాయి. వాటిని పూడ్చే పనులను జాతీయ రహదారి అధికారులు…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకింగ్‌పై వర్క్‌ షాప్‌
సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకింగ్‌పై వర్క్‌ షాప్‌
విశాఖపట్నం, న్యూస్‌లీడర్‌: నగరంలోని సెయింట్‌ జోసెఫ్‌ మహిళా కళాశాల (ఎ)లో డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకింగ్‌పై ఒకరోజు వర్క్‌ షాప్‌ జరిగింది. తమిళనాడులోని చెన్నైకి చెందిన ప్రఖ్యాత భారతీయ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ ఆర్‌పీ అముధన్ను కళాశాలలోని 1,2వ డిగ్రీ విద్యార్థులకు మొబైల్‌ ఫోన్ని ఉపయోగించి చిత్ర నిర్మాణంలో ఉపయోగించే వివిధ సాంకేతికతలు మరియు సాఫ్ట్వేర్లపై శిక్షణ ఇవ్వడానికి ఆహ్వానించ్డారు. కాలేజ్‌…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
ఘనంగా చిన్నయసూరి జయంతి
విశాఖపట్నం, న్యూస్‌లీడర్‌: పరవస్తు పద్యపీఠం, తెలుగు దండు వ్యవస్థాపకులు ఫణిశయన సూరి ఆధ్వర్యంలో ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో ‘పరవస్తు చిన్నయన సూరి జయంతి’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిత్య సాహిత్య కృషీ వలుడు ఆచార్య వెలమల సిమ్మన్నకు చిన్నయ సూరి సాహిత్య పురస్కారం అందజేశారు. విజయ్‌ నిర్మాణ్‌ క��పెనీ అధినేత సూరపనేని విజయ్‌కుమార్‌ చేతుల మీదుగా పురస్కారం అందజేశారు. ఈ సందర్బంగా సభాధ్యక్షులు…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
ధోనీ ఆటోగ్రాఫ్ పెట్టిన చోట సంతకం చేసేందుకు ఇషాన్ కిషన్ నిరాకరణ
ధోనీ ఆటోగ్రాఫ్ పెట్టిన చోట సంతకం చేసేందుకు ఇషాన్ కిషన్ నిరాకరణ
మహేంద్రసింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ పెట్టిన చోట సైన్ చేసేందుకు భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ నిరాకరించాడు. దేశవాళీలో ప్రస్తుతం మ్యాచ్‌లు ఆడుతున్న ఇషాన్ కిషన్‌ వద్దకి ఇటీవల వెళ్లిన ఓ అభిమాని.. తన ఫోన్‌ని అతని చేతికి ఇచ్చి దాని వెనుక ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. దానికి అంగీకరించిన ఇషాన్ కిషన్.. ఫోన్‌ని తీసుకుని సంతకం చేయబోయాడు. కానీ అప్పటికే ఆ ఫోన్‌ వెనుక భాగం మ���్యలో ధోనీ ఆటోగ్రాఫ్ ఉంది. దాంతో వెంటనే…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూత
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూత
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు. ఆదివారం చంద్రమౌళికి చెన్నైలో గుండెపోటు రాగా హుటాహుటిన కావేరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. మూడు రోజులుగా చికిత్సపొందుతున్న ఆయన బుధవారం కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించారు. జనవరిలో వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లి…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
అద్దె కార్లలో షికారు.. డబ్బులు అడిగితే సీబీసీఐడీ పేరుతో బెదిరిస్తున్నఉద్యోగి అరెస్ట్
ఒడిశాలోని భువనశ్వర్‌లో ఆయన సీటీసీసీ ఉద్యోగి. కానీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటున్నాడు. వీకెండ్స్ వచ్చిందంటే? దేశంలోని వివిధ ప్రాంతాల్ని ఖరీదైన అద్దె కార్లలో చుట్టేస్తుంటాడు. కానీ జర్నీ ముగిసిన తర్వాత ఆ కారు డ్రైవర్ అద్దె చెల్లించమని అడిగితే? అతని కోపం వస్తుంది. నేను ఎవరు అనుకుంటున్నావ్? సీబీసీఐడీ ఆఫీసర్. అయినా రెంట్ చెల్లించాల్సిన అగత్యం నాకెందుకు బిల్స్ పెట్టుకో గవర్నమెంట్…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్‌కి స్వదేశంలో ఘన స్వాగతం.. లక్షలాది మంది హాజరు
అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్‌కి స్వదేశంలో ఘన స్వాగతం.. లక్షలాది మంది హాజరు
ఫిఫా వరల్డ్‌కప్-2022 విజేతగా నిలిచిన అర్జెంటీనాకి స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. గత ఆదివారం ఖతార్ వేదికగా ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా టీమ్ షూటౌట్ ద్వారా 4-2 తేడాతో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 36 ఏళ్ల తర్వాత మళ్లీ అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ గెలవడంతో ఆ దేశంలో సంబరాలు మిన్నంటాయి. అర్జెంటీనా రాజధాని బ్యూనర్‌ ఎయిర్స్‌కి సమీపంలోని ఇజీజా ఎయిర్‌పోర్ట్‌కి అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్‌…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడి రూ.92 లక్షలు పోగొట్టిన విద్యార్థి.. తండ్రి లబోదిబో
సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడి రూ.92 లక్షలు పోగొట్టిన విద్యార్థి.. తండ్రి లబోదిబో
‘డ్యాడీ కాస్త నీ ఫోన్ ఇవ్వవా.. కాసేపు గేమ్స్ ఆడుకుంటాను’ అని మన కూతురు లేదా కొడుకు ప్రేమగా మొబైల్ అడిగితే కాదనగలమా? ఏదో పిల్లలు ఆడుకుంటారులే అని ఇచ్చేస్తాం. కానీ వాళ్లు ఆ గేమ్స్‌కి ఎంతలా బానిసలు అవుతున్నారంటే? రూ.లక్షలు డబ్బులు అకౌంట్ నుంచి పోతున్నా పట్టించుకోవడం లేదు. చివరికి తల్లిదండ్రులకి శోకం మిగిలిస్తున్నారు. అలా ఆన్‌లైన్‌లో గేమ్‌కి బానిసైన రంగారెడ్డి జిల్లా కుర్రాడు.. తండ్రి తన బ్యాంక్…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
పాక్ జట్టు పరువు తీసేసిన డ్యానిష్ కనేరియా.. మరోవైపు కోహ్లీపై పొగడ్తలు
పాక్ జట్టు పరువు తీసేసిన డ్యానిష్ కనేరియా.. మరోవైపు కోహ్లీపై పొగడ్తలు
పాకిస్థాన్ జట్టు సొంతగడ్డపై ఇంగ్లాండ్ చేతిలో 0-3 తేడాతో వైట్‌వాష్‌కి గురవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ డ్యానిష్ కనేరియా మండిపడ్డాడు. టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టుకి కనీస పోటీనిచ్చిన పాక్ టీమ్.. టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు, బౌలర్లు పాక్ టీమ్‌ని ఓ ఆట ఆడుకున్నారు. సొంతగడ్డపై ఈ తరహాలో టెస్టుల్లో పాక్ వైట్‌వాష్‌కి గురవడం ఇదే తొలిసారి. దాంతో డ్యానిష్ కనేరియా తీవ్ర స్థాయిలో పాక్…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
గుంటూరులో ‘దొంగ’ అతిథి.. బంధువులా హడావుడి చేసి బంగారంతో జంప్!
గుంటూరులో ‘దొంగ’ అతిథి.. బంధువులా హడావుడి చేసి బంగారంతో జంప్!
పెళ్లి, పంక్షన్లకి చాలా మంది బంధువులు, అతిథులు వస్తుంటారు. వారిలో కొంత మందితో మనకి అసలు పరిచయం ఉన్నట్లు కూడా అనిపించదు. కానీ ‘మీరు ఎవరండి?’ అని అడగాలంటే మనకి మొహమాటం. మమ్మల్నే మరిచిపోయారా? అందరి ముందు మమ్మల్ని ఇలా అవమానిస్తారా? అంటూ వాళ్లు ఎక్కడ పంక్షన్‌లో రచ్చ చేస్తారేమో అనే భయం కూడా కొందరిలో ఉంటుంది. అలానే వేలు విడిచిన చుట్టం ఎవరైనా అయ్యింటారులే! అని తెలియని వాళ్లు వచ్చినా చూసీ చూడనట్లు…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
సమంత సంచలన నిర్ణయం, సినిమాలకు స్వస్తి, ఖుషి చివరి సినిమా
సమంత సంచలన నిర్ణయం, సినిమాలకు స్వస్తి, ఖుషి చివరి సినిమా
టాలీవుడ్ అగ్రనటి సమంత అభిమానులకు బ్యాడ్‌న్యూస్. సినిమాల విషయంలో సమంత సంచలనం నిర్ణయం తీసుకుంది. సమంత తీసుకున్న ఆ నిర్ణయం అందర్నీ కలవరపెడుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందం అభినయం రెండూ సొంతం చేసుకున్న అగ్ర నటీమణుల్లో సమంత పేరు కీలకంగా చెప్పుకోవాలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత కెరీర్‌కు బ్రేక్ పడనుందనే వార్త అందర్నీ ఆందోళన కల్గిస్తోంది. మయోమైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పటికే కొన్ని…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నెల్లూరు, న్యూస్ లీడర్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై పనులు చేస్తున్న కార్మికులపై, అతి వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపు ��ప్పి దూసుకు వెళ్లింది. ఈప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి
విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి
675 రోజులుగా రిలే నిరాహార దీక్షలు పీఎం, సీఎం మనసులు మార్చాలని వెంకన్నకు వేడుకోలు ప్రత్తిపాడు, న్యూస్ లీడర్: విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో ముగ్గురు ఉద్యోగులు విశాఖ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈనెల 17 ప్రారంభించిన పాదయాత్రను 22 రోజులపాటు కొనసాగుతుందని నిరసనకారులు తెలిపారు. రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున ఈయాత్ర పూర్తి…
Tumblr media
View On WordPress
0 notes
leadertelugunews · 1 year
Text
తండ్రిని నెట్టేసి కారులో యువతి కిడ్నాప్‌
తండ్రిని నెట్టేసి కారులో యువతి కిడ్నాప్‌
చందుర్తి, న్యూస్‌లీడర్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో గోలి శాలిని యువతిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. తెల్లవారుజామున కారులో వచ్చిన వ్యక్తులు, తండ్రిని తోసేసి అమ్మాయిని తీసుకెళ్లారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిపై యువతి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tumblr media
View On WordPress
0 notes