పాక్ గడ్డపై ఇంగ్లాండ్ టీమ్కి 300 మందితో సెక్యూరిటీ.. హెలికాప్టర్తో పర్యవేక్షణ
పాక్ గడ్డపై ఇంగ్లాండ్ టీమ్కి 300 మందితో సెక్యూరిటీ.. హెలికాప్టర్తో పర్యవేక్షణ
పాకిస్థాన్ గడ్డపై 17 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ మళ్లీ పర్యటిస్తోంది. ఆఖరిగా 2005లో అక్కడ మ్యాచ్లు ఆడిన ఇంగ్లాండ్ టీమ్ సుదీర్ఘ విరామం తర్వాత కరాచీలో అడుగుపెట్టింది. దాంతో ఆ జట్టుకి వీవీఐపీ సెక్యూరిటీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అందిస్తోంది. 2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్పై లాహోర్లో దండగులు కాల్పులు జరపగా… అప్పటి నుంచి పాక్లో పర్యటించేందుకు ఇంగ్లాండ్ నిరాకరిస్తూ వచ్చింది.…
View On WordPress
0 notes