Tumgik
#శ్రీరంగం
mplanetleaf · 3 months
Video
youtube
శ్రీరంగం - ఆనందజ్యోతి Episode 36 | Anandajyoti Folklore Novel | SMBAB
0 notes
Text
#ఉర్ధ్వ పుండ్రదారణ శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి..?
#రోజూ స్నానం చేశాక, శుచిగా వస్త్రధారణ చేసి, భగవంతుని సన్నిధిలో ఆసీనులై ముఖాన, ఇతర శరీర భాగాల్లోను తెల్ల నిలువు బొట్టు, వాటి మధ్యలో ఎర్రని శ్రీ చూర్ణం ధరించడాన్ని శాస్త్రం విధిస్తున్నది.
#ఈ ఊర్ధ్వ పుండ్రధారణ ప్రాశస్త్యం, నియమాలు కాత్యాయనోపనిషత్తులోను, వరాహోపనిషత్తులోను వివరించబడి ఉన్నాయి.
#బ్రహ్మ కాత్యాయనుడికి ఉపదేశించిన ఉపనిషత్తులో ఇలా తెలుపబడింది...
#భగవానుడే శ్వేత మృత్తికా స్వరూపుడై ఉన్న శ్రీరంగం మొదలైన విష్ణు క్షేత్రాల్లో లభించే శ్వేత మృత్తిక(తెల్లని మన్ను)ను తెచ్చి, ఆ తిరుమణిని ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ శుద్ధ జలంతో అరగదీయాలి.
#కేశవాది విభవ నామాలను ఉచ్ఛరిస్తూ ప్రతిదినం ఊర్ధ్వ పుండాన్ని ధరించాలి. #నాసిక నుంచి ముఖం పై కేశాల వరకు ఉన్నది గాను, నిలిచి ఉండే విష్ణువు రెండు పాదాల వంటి రూపాన్ని కలిగినది గాను నిలువు బొట్టు పెట్టుకోవాలి.
#శ్రీ పాదాలనే వృక్షానికి మూలం(పాదం)గా ఒక అంగుళం మేరకు ఉండాలి. దాని నుంచి పుట్టే రెండు శాఖల మధ్య ఒక్క అంగుళం అంతరం ఉండాలి.
#అది శ్రీదేవిని నిలిపే హరిద్రా చూర్ణం (హరిని ఆశపడేటట్లు చేసేది)ధరించడానికి ఉన్నది.
#సూర్యుని వంటి వర్ణాన్ని కలిగిన ఆ శ్రీ చూర్ణాన్ని బిల్వ ఫలంలో(ఎండిన మారేడు కాయ)ఉంచుకొని, శ్రీ బీజ మంత్రాన్ని చెపుతూ, నీటితో కలిపి సన్నని రేఖలు జీవాత్మ పరమాత్మలకు అధి దేవతలు.
#ఇక, వరహస్వామి సనత్కుమారుడికి చెప్పిన ఉపనిషత్తులో ఊర్ధ్వ పుండ్రాలు 12శరీరంలో ఎక్కడెక్కడ ధరించాలో చెప్పబడింది.
లలాటం(నుదురు),
నాభి,
వక్షం,
కంఠం ముందు భాగం,
నాభికి కుడివైపు,
కుడి భుజం,
కుడి బాహువు,
నాభికి ఎడమ వైపు,
ఎడమ భుజం,
ఎడమ బాహువు,
నడుము వెనుక,
కంఠం వెనక,
మిగిలిన దాన్ని శిరస్సుపైన ధరించాలి.
#ఈవిధంగా సుషుమ్నా నాడిని అనుసరించి ద్వాదశోర్థ్వ పుండ్రాలు ధరించేవారు ముక్తి పదాన్ని పొందుతారు.
#గోవింద గోవింద 🙏🙏🙏🙏
#సర్వేజన సుఖినోభావంత్
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0XZmx8e62zKbZeiBbqotUkfn72GAUgAcKHhDw7wUB3pnpecwH7npq9m1dxWUKRRoRl&id=100064180836136&mibextid=Nif5oz
0 notes
praveenmohantelugu · 10 months
Text
youtube
ప్రభుత్వంకి కూడా తెలియని ఆలయ రహస్యం బయట పడింది!
Hey guys, ఈ రోజు మనం కాంచీపురంలో ఉన్న ఈ పురాతన ట్రాన్స్‌ఫార్మర్ ఆలయంలోని, కొన్ని అద్భుతమైన శిల్పాలను చూడబోతున్నాం. ఇది ఏమై ఉంటుంది? ఇది కొన్ని విచిత్రమైన వివరాలతో, ఒక round shapeలో కనిపిస్తుంది, కానీ మనం కొంచెం దగ్గరికి వెళ్లి చూశామంటే, మనకు చాలా మనోహరమైన కొన్ని విషయాలు కనిపిస్తాయి. ఇక్కడున్న ఈ ఆరు మంది, ఒకరినొకరు, చెయ్యి పట్టుకుని, ఒక చక్రంలాంటి అలైన్‌మెంట్ ను create చేసి నిల్చున్నారు. ప్రతి వ్యక్తి, తన క్రింద ఉన్న, మరొక వ్యక్తి పైన, తన కాళ్ళను ఎలా ఉంచాడో చూడండి. కానీ, జాగ్రత్తగా చూడండి, ప్రతి వ్యక్తి, తన, ఒక చేయిని, ఆ circleకి వెలుపల వేలాడదీశారు, కానీ సర్కిల్ లోపల, ప్రతి ఒక్కరు, వాళ్ళ పక్కనే ఉన్న వ్యక్తి చేతిని ఎలా పట్టుకుంటున్నారో చూడండి. వీళ్లంతా ఎవరు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే, ఈ ఆరు మంది, మన six senses అంటే మన ఆరు ఇంద్రియాలను ఎలా సూచిస్తున్నారో, మీరు అర్థం చేసుకోగలరు.
దీన్ని చూడండి, ఇది చాలా interesting అయినా ఒక చెక్కడం. ఒక అందమైన స్త్రీ, అద్దం వైపు చూస్తూ, తన నుదుటిపై ఎర్రటి కుంకుమను పెట్టుకుంది. ఇప్పుడు, మీరు నా వీడియోలను regularగా చూస్తుంటే, దీని గురించి నిజంగా మీరు ఏమని చెప్తారో తెలుసా, ఇందులో ఏముందండి విశేషం, ఈ రకమైన చెక్కడాలు, డజను సార్లు మీరు ఇంతకు ముందు చూపించారు, కదా అని అంటారు. లేదండి ఇది కొంచెం different అయినది. ఆమె చేతిలో పట్టుకున్నది అద్దం మాత్రమే కాదు, ఆమె పక్కనే ఒక కుండ కూడా ఉంది చూడండి, దాని మూతను కూడా కలిపి ఒకటిగా చెక్కారు. అందుకే, శిల్పి ఆమె పక్కనే, కుండను చెక్కారు చూడండి, ఈ అద్దం వైపు చూడండి, ఇది కుండ పైన సరిగ్గా సరిపోయేలా, ఆ 2 groovesతో ఎలా design చూడండి. ఇది నిజంగా చాలా interestingగా ఉంది కదా, ఎందుకంటే, ఈ రోజు మనం ఇలాంటి, pencil boxను, వాటర్ బాటిళ్లను shopలో కొంటున్నాము. దీన్ని చూశామంటే, ఒక సాధారణమైన box మాత్రమే, కానీ ఈ మూత పైన చూశామంటే, ఒక అద్దం లాంటిదాన్ని attach చేశారు చూడండి.
మనం ఏమనుకుంటున్నామంటే, ఈ కాలంలోనే, మనం ఇంత advancedగా modernగా ఉన్నామని అనుకుంటున్నాము, కానీ పురాతన భారతీయులు, వీటన్నిటిని, చాలా శతాబ్దాల క్రితమే చేశారనేది చూస్తున్నాము, వాళ్ళు ఒక మూతపై అద్దం ఉన్నట్లు, two in one water bottleను తయారు చేశారు చూడండి. ఇక్కడ, ఈ స్తంభాలపై మీరు ఈ యోధులను చూడవచ్చు, పైభాగంలో మీరు ఈ గుర్రాలను చూడవచ్చు మరియు దిగువన, మీరు ఈ ఫుట్ సైనికులు మరియు సహాయకులను చూడవచ్చు. గుర్రం మీద ఉన్న ఈ వ్యక్తి ఒక ధైర్య యోధుడు, బహుశా అతన్ని యుద్ధభూమిలో ఎవరూ ఓడించలేరు, కానీ అతను ఎలా చనిపోతాడో మీకు తెలుసా? ఈ వ్యక్తిని కొంచెం చూడండి, అతను దిగువన ఏం చేస్తున్నాడు? అవునండి, అతను ఆయుధం లాంటి చిన్న సూదితో అతడిని గుచ్చబోతున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఒక చిన్న సూదితో గుచ్చినంత మాత్రాన, ఈ horseman ఏం చేయగలడు అసలు అంతే కదా? ఈ సూదికి ప్రాణాంతకమైన విషాన్ని పూసుంటారు, అది ఈ యోధుడిని, కొన్ని నిమిషాల్లోనే చంపుతుంది.
ఇదే నిజం, యోధులలో గొప్పవారు ప్రత్యక్ష పోరాటంలో ఓడిపోలేదు, వాళ్ళని ద్రోహంతో నాశనం చేశారు, సరేనా? ఇక్కడ ఇతను చేసిన పనిని, అతనికి ముందున్న, మరొక సహాయకుడు చూడకుండా ఉన్నాడా అని, ఎలా అతనిని గమనిస్తూనే, ఇతనిని గుచ్చుతున్నాడు చూడండి. అతని మరో చేతిలో, అతనికి విషం పూసిన మరొక సూది లాంటి వస్తువు ఉంది చూడండి. అతను మరొక యోధుని వద్దకు వెళ్లి, వాళ్ళని కూడా ఇదే విధంగా, నిశ్శబ్దంగా చంపడం కొనసాగించబోతున్నాడు. శ్రీరంగం ఆలయంలో, ఒక వ్యక్తి, మరొక వ్యక్తిని వెనుక నుండి ఎలా పొడిచాడో, ఆ వ్యక్తిని మరొక వ్యక్తి వెనుక నుండి ఎలా పొడిచాడో నేను మీకు చూపించాను. అలా ఎప్పటి నుంచో అనేక levelల్లో నమ్మకద్రోహాలు, డబుల్ క్రాసింగ్ లు జరుగుతున్నాయి.
Praveen Mohan Telugu
1 note · View note
allindiagovtjobs · 2 years
Text
Check out this post… "శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయం తమిళనాడు పూర్తి వివరాలు ".
0 notes
samacharrnews · 3 years
Text
తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయుడు కొంపెల్ల జనార్ధనరావు
తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయుడు కొంపెల్ల జనార్ధనరావు
శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) పేరు ఎరుగని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. పండితుల చర్చాగోష్టుల్లోనూ, ప్రాచీన గ్రంథాలలో, రాజ ఆస్తానాలలో, మాత్రమే ఆదరణకు నోచుకున్న తెలుగు సాహితీ గొప్పతనాన్ని, వైభవాన్ని సామాన్యుడి చెంతకు చేర్చిన ఘనత మహాకవి శ్రీ శ్రీదే.. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయనచిరస్మరణీయుడు. ఆయన…
Tumblr media
View On WordPress
0 notes
sarasabharati · 3 years
Text
మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం
మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం
  మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం )    కంచి వరద రాజ స్వామి సేవలో నిండా మునిగి ఉన్న సమయం లో ,శ్రీరంగం లోని శ్రీ రంగ నాథ స్వామి తనకు వెంకటాద్రి స్వామి సేవలు కావాలని అభిలషించాడు .ఒక రోజు స్వామికలలో కనిపించి తనకున్న అత్యంత విలువైన వజ్రకిరీటం దెబ్బతిన్నదని దాని స్థానం లో కొత్త కిరీటం తయారు చేయించే బాధ్యత వెంకటాద్రి స్వామి ఈ తీసుకోవాలని ఆదేశించాడు .ఆ…
View On WordPress
0 notes
manatemples · 3 years
Photo
Tumblr media
రంగనాథుని చూడడానికి రెండు కళ్లు సరిపోవు..జీవితంలో ఒకసారి అయిన చూడాల్సిన దివ్యమైన వైష్ణవ క్షేత్రం శ్రీరంగం... #srirangam https://www.instagram.com/p/CIs6lcrsGif/?igshid=vl3z9tjporvy
0 notes
mirrortoday · 4 years
Photo
Tumblr media
వైకుంఠ ద్వారం అన్ని రోజులు తెరవద్దు: నవీన కుమార్ రెడ్డి తిరుమల "శ్రీవారి వైకుంఠ ద్వార" దర్శనానికి అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భక్తులను "ఏకాదశి" "ద్వాదశి" నాడు అనుమతించండి! 1) తిరుమల శ్రీవారి ఆలయంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను పక్కన పెట్టి శ్రీరంగం ఇతర ఆలయాలతో పోల్చుతూ వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరిచేలా నిర్ణయాలు తీసుకోవడంపై టీటీడీ ఐఏఎస్ అధికారులు ధర్మకర్తల మండలి పునః పరిశీలన చేయాలి!
0 notes
journalistsai · 4 years
Photo
Tumblr media
తమిళనాడు, శ్రీరంగం నుండి అయోధ్యకు పంపుతున్న బంగారు ఇటుక మరియు రంగనాథుని హస్తముద్ర. #ayodhyarammandir #lordsriram https://www.instagram.com/p/CDWomSuJFi0/?igshid=18ymyudcz8t6p
0 notes
Photo
Tumblr media
Fact Check : చైనీయుడు వెన్నుపోటు పొడుస్తున్న శిల్పం శ్రీరంగం గుడిలో 700 ఏళ్ల క్రితమే చెక్కారా..? #factchecknews #factcheckstoriesnewsmetertelugu #newsmeterfactcheck #factcheck #onlinetelugunews #factchecking #onlinetelugu #onlinenewsontelugu #onlinenewstelugu #latestnews #bestnewswebsites #besttelugunewswebsites #newswebsitesindia #toptelugunewswebsites https://telugu.newsmeter.in/statue-of-chinese-man-stabbing-a-warrior/?feed_id=41976&_unique_id=5f0db490a249a
0 notes
batukamma · 4 years
Text
ఆ హీరో లేకపోతే ఇప్పుడు నేను బతికి ఉండేదాన్ని కాదు!
Tumblr media
టాలీవుడ్ లో అమ్మ పాత్రలు అని గుర్తుకు వస్తే అందరికి ముందుగా గుర్తొచ్చే నటి సుధ మాత్రమే... అంతగా ఆ పాత్రలకు ప్రాణం పోశారు సుధ... కన్నడ, మలయాళ, తెలుగు, తమిళ్ భాషల చిత్రాలలో కలిపి మొత్తం 750 పైగా సినిమాల్లో నటించారు సుధ.. నటి సుధ స్వస్థలం తమిళనాడులోని శ్రీరంగం.. ఆమె అక్కడే పుట్టి పెరిగారు.. అక్కడ బాలచందర్ దర్శకత్వంలో బాలనటిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా మూడు సినిమాల్లో నటించారు.. ఇక తెలుగులో తల్లిదండ్రులు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.. ఈ సినిమాకు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు..ఇక్కడ అల్లు రామలింగయ్య గారి సలహా మేరకు సొంతంగా డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు.. నల్లగా ఉన్నావ్ పో అన్నారు..లైంగికంగా వేధించారు! ఈ నటి భర్త కూడా పాపులర్ నటుడే..ఎవరో తెలుసా? అయితే తన జీవితంలో జరిగిన ఒక పర్సనల్ ఇన్సిడెంట్ గురించి సుధ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. ఓ టాలీవుడ్ హీరో లేకపోతే ఇప్పుడు నేను బ్రతికి ఉండేదానిని కూడా కాదని సుధ వెల్లడించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా చేస్తున్న సమయంలో సుధ అపెండిక్స్ ప్రాబ్లంతో బాధ పడుతున్నారట.. ఆ సమయంలో టాబ్లెట్స్ వాడుతూ సన్నివేశాలను కంప్లీట్ చేస్తూ వస్తున్నారట.. శ్యామ్ కె నాయుడు పైన కేసు పెట్టిన సాయి సుధ ఎవరు? అయితే మూడో రోజు సినిమా షూటింగ్ లో భాగంగా ఒక రోజు సెట్లో కళ్ళు తిరిగి కింద పడిపోయారట సుధ.. అక్కడ నాగార్జున ఉండడంతో ఆమెను తన సొంత వెహికల్ లో తీసుకెళ్లి అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారట.. ఆమెకు ఆపరేషన్ చేసి వైద్యులు ఆమెను బ్రతికించారట.. ఇప్పటికీ ఆ ఆ సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోల���నని సుధ వెల్లడించారు.. https://youtu.be/vOb662vGx28 ఇక Read the full article
0 notes
Text
Tumblr media
#ఉర్ధ్వ పుండ్రదారణ శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి..?
#రోజూ స్నానం చేశాక, శుచిగా వస్త్రధారణ చేసి, భగవంతుని సన్నిధిలో ఆసీనులై ముఖాన, ఇతర శరీర భాగాల్లోను తెల్ల నిలువు బొట్టు, వాటి మధ్యలో ఎర్రని శ్రీ చూర్ణం ధరించడాన్ని శాస్త్రం విధిస్తున్నది.
#ఈ ఊర్ధ్వ పుండ్రధారణ ప్రాశస్త్యం, నియమాలు కాత్యాయనోపనిషత్తులోను, వరాహోపనిషత్తులోను వివరించబడి ఉన్నాయి.
#బ్రహ్మ కాత్యాయనుడికి ఉపదేశించిన ఉపనిషత్తులో ఇలా తెలుపబడింది...
#భగవానుడే శ్వేత మృత్తికా స్వరూపుడై ఉన్న శ్రీరంగం మొదలైన విష్ణు క్షేత్రాల్లో లభించే శ్వేత మృత్తిక(తెల్లని మన్ను)ను తెచ్చి, ఆ తిరుమణిని ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ శుద్ధ జలంతో అరగదీయాలి.
#కేశవాది విభవ నామాలను ఉచ్ఛరిస్తూ ప్రతిదినం ఊర్ధ్వ పుండాన్ని ధరించాలి. #నాసిక నుంచి ముఖం పై కేశాల వరకు ఉన్నది గాను, నిలిచి ఉండే విష్ణువు రెండు పాదాల వంటి రూపాన్ని కలిగినది గాను నిలువు బొట్టు పెట్టుకోవాలి.
#శ్రీ పాదాలనే వృక్షానికి మూలం(పాదం)గా ఒక అంగుళం మేరకు ఉండాలి. దాని నుంచి పుట్టే రెండు శాఖల మధ్య ఒక్క అంగుళం అంతరం ఉండాలి.
#అది శ్రీదేవిని నిలిపే హరిద్రా చూర్ణం (హరిని ఆశపడేటట్లు చేసేది)ధరించడానికి ఉన్నది.
#సూర్యుని వంటి వర్ణాన్ని కలిగిన ఆ శ్రీ చూర్ణాన్ని బిల్వ ఫలంలో(ఎండిన మారేడు కాయ)ఉంచుకొని, శ్రీ బీజ మంత్రాన్ని చెపుతూ, నీటితో కలిపి సన్నని రేఖలు జీవాత్మ పరమాత్మలకు అధి దేవతలు.
#ఇక, వరహస్వామి సనత్కుమారుడికి చెప్పిన ఉపనిషత్తులో ఊర్ధ్వ పుండ్రాలు 12శరీరంలో ఎక్కడెక్కడ ధరించాలో చెప్పబడింది.
లలాటం(నుదురు),
నాభి,
వక్షం,
కంఠం ముందు భాగం,
నాభికి కుడివైపు,
కుడి భుజం,
కుడి బాహువు,
నాభికి ఎడమ వైపు,
ఎడమ భుజం,
ఎడమ బాహువు,
నడుము వెనుక,
కంఠం వెనక,
మిగిలిన దాన్ని శిరస్సుపైన ధరించాలి.
#ఈవిధంగా సుషుమ్నా నాడిని అనుసరించి ద్వాదశోర్థ్వ పుండ్రాలు ధరించేవారు ముక్తి పదాన్ని పొందుతారు.
#గోవింద గోవింద 🙏🙏🙏🙏
#సర్వేజన సుఖినోభావంత్
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0XZmx8e62zKbZeiBbqotUkfn72GAUgAcKHhDw7wUB3pnpecwH7npq9m1dxWUKRRoRl&id=100064180836136&mibextid=Nif5oz
0 notes
praveenmohantelugu · 2 years
Video
youtube
దీంతో పొడిస్తే పోవాల్సిందే - కడుపులో విషాన్ని దూర్చే ఘోరమైన ఆయుధం! |ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈ రోజు మనం ఖట్టార్ అని పిలవబడే పాతకాలపు భారతీయ ఆయుధాm గురించే చూడబోతున్నాం.  ఈ కటర్ యొక్క మూలం ఏంటీ ఇంకా వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, మిగతా intresting అయిన వివరాలన్నీ ఏంటనే వాటి గురించే చూడబోతున్నాం. నేను నా friend ఒకరిని కలిసాను, అతని పేరు జయేష్ కుమార్ పాండియన్, అతను ఇలాంటి పాతకాలపు ఆయుధాల్ని collect చేస్తుంటారు, ఈ ఖట్టార్ యొక్క super collection ఆయన దగ్గర ఉంది.  నిజానికి ఈ ఖట్టార్ అనే పదం తమిళ భాషలో కట్టారి నుండి వచ్చింది, దీని అర్ధం ఏంటంటే పదునైన కత్తి లేదా పొడిచే కత్తి అని అర్ధం. 
ఈ పదునైన కత్తులన్నీ చాలా చిన్నవిగా ఉంటాయి, కాబట్టి వీటితో మనుషులను నరకడానికి అవ్వదు, కేవలం పొడవగలరు. మీరు కొంచెం బలంగా పొడిస్తే ఈ కత్తి శరీరంలో ఒకవైపు నుండి ఇంకొక వైపు వచ్చేస్తుంది. మిగతా కత్తులకు, ఈ భారతీయ కటారుకి మధ్య ఉన్న ముఖ్యమైన difference ఏంటంటే, H - shapeలో horizontalగా ఉన్న ఈ చేతి పిడి ఎహ్. దీనిని పట్టుకొని మనం ఒకరిని పొడిచినప్పుడు, చేతి పిడికిలిని ఎలా బిగిస్తామో అలానే ఈ కత్తిని పట్టుకోవాలి, ఇంకా మనం ఒకరిని కొట్టినప్పుడు ఎలా చెయ్యిని కదిలిస్తామో అలానే ఈ కత్తితో పొడవాలి. గొడవకి వెళ్లిన ఆయన, అతని పూర్తి బలాన్ని ఉపయోగించి పొడిచే విధంగా దీన్ని చేసున్నారు, శత్రువు యొక్క తలని లేదా శరీరం పైభాగాన్ని target చేసుకొని పొడవచ్చును. 
ఇది చాలా తేలికగా, చిన్నదిగా ఉన్నందున, ఇది కత్తిలాగా కాకుండా కత్తి కంటే దీని పిడికిలి పెద్దదిగా పొడిగించి ఉంటుంది, ఈ కటార్ చాలా తేలికగా ఉంది కాబట్టి మనం ఎవరినైనా దాడి చేయగలం మనల్ని మనం కాపాడుకోగలం కూడా. ఆ తరువాతి కాలంలో ఇందులో చాలా intresting అయిన మార్పులను చేశారు, అలా మార్పు చేసిన ఒక fancy ఆయుధం పేరు కత్తెర ఖట్టార్. ఇక్కడ చూడండి, ఈ కత్తి బ్లేడు, రెండు బ్లేడులుగా open అవుతుంది. ఈ చేతి పిడిలో ఒక లీవర్ ఉంటుంది, ఆ లీవర్ నొక్కితే ఈ కత్తి బ్లేడులు రెండు తెరుచుకుంటాయి, and అందులో ఇంకొక చిన్న కత్తి ఉంటుంది. ఇది ఎలా అంటే, ఒకరిని పొడిచినప్పుడు ఈ లీవర్ నొక్కితే, ఈ కత్తికి ఉన్న రెండు బ్లేడ్లు తెరుచుకొని, వాళ్ళ శరీరం లోపల ఉన్న మిగతా భాగాలను చీల్చేస్తుంది. 
కానీ, ఇందులో ఇంకొక ఘోరమైన సాధన ఉంది, అది ఏంటంటే లోపల ఉన్న చిన్న కత్తికి విషాన్ని పూస్తారు. So, ఈ ఖట్టార్ ఒకరి శరీరం లోపలికి వెళ్లిన తరువాత బయట ఉన్న రెండు బ్లేడ్లు తెరుచుకుంటాయి, అప్పుడు లోపల ఉన్న చిన్న కత్తి అతని శరీరం లోపలికి వెళ్లి ఆ chinna kathiki unna విషాm నేరుగా రక్తంలో కలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు కనీసం వంద సంవత్సరాల(100) నాటి పాతకాలపు కట్టర్‌ను ఉపయోగిస్తున్నాము. అయితే కొత్త ఆయుధం ఎంత damage చేస్తుందో మీరే ఊహించండి. రాజుల యొక్క కటార్లు చాలా గొప్పగా చెక్కారు, అలానే కొన్ని వాటిపై రత్నాలను కూడా పెట్టారు. ఇందులో పులుల బొమ్మలను చెక్కారు, దీని sideలో కూడా చూడండి, పులి ఒక జింకను తరుముతున్నట్లు చెక్కారు. ఈ బొమ్మలపై బంగారు పొదుగులు పూశారు.
 ఇప్పుడు కొంతమంది ఏం చెపుతున్నారంటే, ఈ కటార్లు అన్ని భారతదేశంలో తయారు చేయలేదు, గత కొన్ని శతాబ్దాలకు ముందే భారతదేశానికి తీసుకొచ్చారని చెప్తున్నారు. అందువలనే మనకు మనసులో ఒక ప్రశ్న మొదలయింది, అది ఏంటంటే ఈ అద్భుతమైన ఆయుధం, నిజంగానే పాతకాలపు భారతదేశం కనిపెట్టిందా, లేదా కొన్ని శతాబ్దాలకు ముందే దీన్ని సృష్టించారా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనిపెట్టడానికి, మనం ఇప్పుడు రెండువేల సంవత్సరాల(2000) కంటే పాతదైనా శ్రీరంగం గుడికి వెళ్దాం రండి. ఇక్కడున్న చాలా శిల్పాలలో, పాతకాలపు భారతీయులు కట్టర్లను ఉపయోగించినట్టు చూపించారు చూడండి. 
ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ శిల్పంలో ఉన్న వ్యక్తి, ఈ కట్టర్‌ను ఉపయోగించే విధానం అన్ని చూస్తుంటే, ఇప్పుడు ఈ కాలంలో మనం ఎలా ఉపయోగిస్తామో అలానే ఉంది. కొన్ని శిల్పాలలో, ఒక మనిషి శరీరం లోపలి కట్టర్ వెళ్లి ఇంకా ఆ కట్టర్ అంచు శరీరంకి ఇంకొక వైపు నుండి బయటికి వచ్చినట్టు చూపించారు. ఇక్కడ ఒక ఇద్దరు గొడవపడే విధానం చూడండి, ప్రతి ఒక్కరి చేతిలో ఒక జత ఖట్టార్ అంటే ఇద్దరు దగ్గర రెండు చేతుల్లో, రెండు కటార్లను పట్టుకొని జగడమాడుతున్నారు. So, అవును నిజానికి ఖట్టార్, తమిళ ప్రజలు అభివృద్ధి చేసిన ఒక పాతకాలపు ఆయుధం. ఈ కట్టర్లను ఎలా తయారు చేశారనే దానిపై ఒక intresting అయిన కథ ఉంది. 
పొడవైన కత్తుల యొక్క బ్లేడ్‌లు విరిగిపోయినప్పుడు, వాటిని పడేయకుండా, modified చేసి మళ్లీ ఈ కటార్లను ఉపయోగిస్తారు. యుద్ధంలో సైనికులు, వాటిని ఒక emergency ఆయుధాలుగా ఉపయోగించే వాళ్ళు. ఈ కట్టర్ యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, రెండు వైపులున్న, పొడవైన ఈ చేతి పిడి, మన చేతిని అలానే మన చేతి మణికట్టుని అది కాపాడుతుంది. వీటిలో ఇంకొక రకం ఖట్టార్ ఉంది, దాని పేరు పట్టా ఖట్టార్ లేదా హూడెడ్ ఖట్టార్ అంటారు, ఇది పూర్తిగా మన చేతిని మూసేస్తుంది. ఇందులో ఇంకొక రకం కూడా ఉంది, దాని పేరు పాము కట్టర్, దీని బ్లేడ్ చూశారంటే పాములాగా వంకరగా ఉంటుంది. Practice చేసి అలవాటు అయినప్పుడు, చెక్కతో చేసిన కట్టర్లను common గా ఉపయోగిస్తారు.
- Praveen Mohan Telugu  
1 note · View note
nijjamdotcom · 4 years
Text
కూతురి కళ్లెదుట తండ్రిని రెండు ముక్కలుగా నరికి.. తలతో పోలీస్ స్టేషన్‌కి..
కూతురి కళ్లెదుట తండ్రిని రెండు ముక్కలుగా నరికి.. తలతో పోలీస్ స్టేషన్‌కి..
కూతురి కళ్లెదుటే కన్నతండ్రి తన నరికి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కారులో వచ్చిన గ్యాంగ్ ��ైక్‌పై కూతురితో వెళ్తున్న రౌడీషీటర్‌ని అడ్డగించి కత్తులతో విచక్షణా రహితంగా నరికారు. రెండు ముక్కలుగా నరికేసిన దుండగులు తలతో నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటన జిల్లాలోని శ్రీరంగంలో జరిగింది.
శ్రీరంగం పట్టణంలోని డ్రైనేజ్ వీధికి చెందిన రౌడీషీటర్ చంద్ర మోహన్(38) అలియాస్…
View On WordPress
0 notes
atatelugu · 5 years
Text
THE GLORY, DESTRUCTION AND REVIVAL OF TEMPLES OF KAILAASA
పరమశివుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిమీద ఏర్పాటుచేసిన జీవన్ముక్త పర్యావరణం " కైలాస " కి మూలం దేవాలయాలు.వాటిమీద జరిగిన దాడుల వలన అవి కాలక్రమేణా చాలావరకు నశించిపోయాయి.దేవాలయాలు ,వాటి చుట్టుప్రక్కల వుండే ప్రాంతాలకు విశ్యశక్తిని ( Cosmic energy ) ప్రసరింపచేసే సాటిలైట్ స్టేషన్స్ లాంటివి.ఈ దేవాలయాల దగ్గర కాస్మిక్ ఎనర్జీ చాలా శక్తి వంతంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ జ్ఞానోదయం పొందిన ఋషుల జీవ సమాధులు ఉంటాయి.జీవసమాధి అంటే ఏమిటో His Divine Holiness ఈ విధంగా చెప్పారు, జ్ఞానోదయం పొందిన ఋషులు ఎప్పుడైతే   తమ భౌతిక శరీరాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంటారో అప్పుడు సమాధిలోకి వెళ్ళిపోతారు.రాఘవేంద్ర స్వామి,తంజావూర్ లో పలాయ స్వామిగాళ్,తిరువూరు లో దక్షిణామూర్తి స్వామిగాళ్,పరమహంస యోగానంద,పరాశక్తి ,పరమశివుని స్వరూపులైన ,గొప్ప అవతారాలైన దేవి మీనాక్షి పరాశక్తి,భగవాన్ సుందరేశ్వర పరమశివ మొదలైన వారి జీవ సమాధులు వారి సంబందించిన దేవాలయాలలో వున్నాయి.ఈ స్థలాలలో శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రకంపనాలు ఉంటాయి,మామూలుగా వచ్చిన సందర్శకులు కూడా ఆ శక్తి ప్రభావంతో అక్కడ ప్రశాంతత,ఆనందం,స్పష్టత, రూపంలో  అనుభూతి పొందగలరు.ఎప్పుడైతే దేవాలయాలు శక్తివంతమైన మంత్రోచ్చారణతో ,పూజలు, ధ్యానం మొదలైన వాటితో నిర్వహింపబడతాయో అప్పుడు ఆ దేవాలయాలు వేల సంవత్సరాల వరకు శక్తిని ప్రసరింపచేస్తూ ఉంటాయి.తరిగిపోని బాటరీ లాగా ఈ దేవాలయాలు నిరంతరం ఆధ్యాత్మిక శక్తిని ఆశించేవారికోసం ( seekers ) ప్రసరిస్తూ ఉంటాయి.అంతేకాక గుడి గోపురాల వలన బహుళ ప్రయోజనాలు ఉన్నాయని His Divine Holiness వివరించారు.జ్యోతిష్యం సంబందించిన వాటికి,పట్టణానికి కావలసిన విద్యిత్తును ఉత్పత్తి చేయడానికి ఈ గోపురాల ఆవశ్యకత ఉందని వివరించారు.
దేవాలయాల విద్వంసం 
ఉత్తర భారత దేశంలో పవిత్ర గంగా నది ఒడ్డున వున్నవారణాసి పుణ్య క్షేత్రం  మీద మొఘలులు దాడి చేసినప్పుడు ఆరుగురు అఘోరాలు (powerful Hindu monks who have mastered spiritual depth and consciousness ) శ్రీ విశ్వనాథ ఆలయంలోని విగ్రహాన్ని రక్షించే బాధ్యతని తీసుకున్నారు.ఆక్రమణదారులు వీరియొక్క పవిత్రమైన మనోభావాలను దెబ్బతీయడానికి నిర్ణయించుకున్నారని తెలుసుకుని ,దేవుడి విగ్రహాన్ని రక్షించడానికి ఎటువంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డారు.రాత్రి ఆ ఆరుగురు అఘోరీలు   విశ్వనాధ విగ్రహాన్ని  తీసుకుని దాన్నిపరిరక్షించడానికి  చుట్టూ వారి శరీరాలు కప్పుతూ ,ఆలయం దగ్గర వున్న వైపి బావిలోకి దూకేశారు.  కొన్ని సంవత్సరాలు తరువాత ఆ విగ్రహాన్ని తీసి తిరిగి ఆలయం లో పునర్ ప్రతిష్ట చేశారు.ఆ ఆరుగురు అఘోరీలు వారి యోగా శక్తితో బ్రతికే వుండి, విగ్రహాన్ని కాపాడారు.(powers attained through Oneness with the Supreme Consciousness - Bhagavan Paramashiva) 
దక్షిణ భారత దేశంలోని శ్రీరంగం ఆలయం లో వెళ్ళిఅమ్మాల్ అనే రుద్రకన్య(chaste female devotee of Bhagavan Paramashiva who is devoted entirely to the temple and in Oneness with Paramashiva)   తన జీవితాన్ని త్యాగం చేసింది.దాడిచేయడానికి వచ్చిన గెరిల్లా ,సుల్తాన్ ని ప్రలోభ పెట్టి ఆలయ గోపురం మీదకు తీసుకువెళ్లి అక్కడినించి అతన్ని క్రిందకు తోసేసి చంపేస్తుంది,తరువాత తనను ఆ తెగ వాళ్ళు బందించి తీసుకువెళ్తారని తెలుసుకుని ఆమె కూడా అక్కడినుంచి క్రిందకు దూకి మరణించి శ్రీరంగం ఆలయాన్ని దాడి నుంచి కాపాడుతుంది.
హిందూ చరిత్రలో ఇలాంటి హృదయవిదారకమైన సంఘటనలు,దాడులనుంచి శక్తివంతమైన విగ్రహాలను రక్షించడానికి చేసిన త్యాగాలు చాలా వున్నాయి.చాలా విగ్రహాలు రక్షించబడ్డాయి,చాలా ఆలయాలు ధ్వంసం అయ్యాయి,చాలా సంపదను దోపిడీదారులు దోచుకున్నారు.
BIRTH AND CHILDHOOD CENTERED AROUND THE TEMPLE 
మానవ రూపం లో అవతరించడానికి భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం దక్షిణ భారత దేశంలో  ఆలయాలకు ప్రసిద్ధిచెందిన తిరువణ్ణామలై పట్టణాన్ని ఎంచుకున్నారు.అరుణాచలేశ్వర ఆలయానికి ఈ పట్టణం గృహం. ఈ ఆలయం భారత దేశంలో  చాలా పెద్దది ( చదరపు అడుగులలో ),చాలా పురాతనమైన శివాలయం.(Lord of Supreme Consciousness)  
His Divine Holiness తన చిన్ననాటి జ్ఞాపకాలను ఇలా చెప్పారు,నాకు చాలా ముఖ్యమైనది అరుణాచల ఆలయం ,రోజంతా నేను అక్కడే ఆడుకునే వాడిని ,అక్కడే ఉండేవాడిని అని.ప్రతీ రోజు ఉదయం His Divine Holiness ఆలయంలో పూజారులని కలిసేవారు.విగ్రహాలను మేల్కొలిపే దగ్గరనుంచి రాత్రి గుడి చుట్టూ ఊరేగించి చివరి పూజవరకు అక్కడి పూజారులకు సహాయం చేస్తూ అక్కడే ఉండేవారు.Upon the stone foundations of this very temple, His Divine Holiness had the ultimate Realization of Oneness with His Guru Arunagiri Yogishwara, who is Bhagavan Paramashiva Himself . పరమశివుని స్వరూపమైన అరుణగిరి యోగీశ్వర ఒక యువ సన్యాసిలాగా His Divine Holiness కి 11 సంవత్సరాల వయసు వున్నప్పుడు దర్శనమిచ్చి ,ఆయనకు 9 నెలలు గురువుగా వున్నారు.
THE GRAND REVIVAL OF TEMPLES 
ఈ రోజుకి His Divine Holiness ప్రపంచం మొత్తం మీద 30 కి పైగా దేవాలయాలను ఏర్పాటు చేశారు.ప్రతిఒక్క దేవాలయంలోనూ సంఘానికి ఆధ్యాత్మిక సేవలను ,వేద ఆగమాలు అనుసరించి 
(sacred Hindu Source texts) అందిస్తారు.ఈ ఆలయాలు అన్నదానానికి కేంద్రాలు.ఉచితంగా శాకాహార సేవలు ఉంటాయి.అక్కడ సంఘ వారు సమావేశమై ,ప్రతి ఒక్కరికి మంచి సంస్కృతి ,సంప్రదాయాలు,ఆధ్యాత్మిక ఆచరణల  గురించి తెలియచేస్తారు.చివరకు అక్కడకు వచ్చిన ప్రతిఒక్క భక్తునికి conscious growth కి జీవన్ముక్త పర్యావరణాన్ని మైంటైన్ చెయ్యడం ప్రాథమిక విషయం అయిపోతుంది.
His Divine Holiness ప్రామాణిక దేవాలయాలను పశ్చిమ దేశాలకు ,అమెరికా కు తీసుకురావడమే కాకుండా ,భారత దేశం లో పురాతన వారసత్వాన్ని పునరుర్ధరించడానికి అయన కాలాన్ని,ధనాన్ని,శక్తిని పెడుతున్నారు.అయన దేవాలయాల మీద కేంద్రీకృతమైన ప్రాచీన రాజ్యాలను వేగంగా పునరుర్ధరిస్తున్నారు.ఈ దేవాలయాల చుట్టూ నాగరికత,మఠాలు అంటే అధీనాలు ఉంటాయి.
His Divine Holiness కైలాస ని పునరుర్దరించినందుకు ,ముఖ్యంగా దేవాలయాలను,గాను ఆయన చాలా అవార్డు లు అందుకున్నారు.
క్రింద చిత్రాలలో దేవాలయాల గొప్పదనం,విధ్వంసం చూడవచ్చు. His Divine Holiness దయ వలన వాటిని   పునరుర్ధరిచడం,కొత్త దేవాలయాలను ఏర్పాటు చేసిన వాటిని చూడవచ��చు.
1 ) కైలాస - లాస్ ఏంజెలెస్,కాలిఫోర్నియా 
2 ) కైలాస - సియాటిల్ ,వాషింగ్టన్ 
3 ) కైలాస - సాన్ జోస్ ,కాలిఫోర్నియా 
4 ) కైలాస - డెలీవర్ - వాహాయో
Video: The Inauguration of the Golden Temple for Paramashiva- Nithyanandeshwara Paramashiva Devalaya 
https://www.youtube.com/watch?v=L2_B5OUbYPk
0 notes
samacharrnews · 3 years
Text
ఆధునిక కవిత్వ మార్పులకు ఆద్యుడు శ్రీ శ్రీ
ఆధునిక కవిత్వ మార్పులకు ఆద్యుడు శ్రీ శ్రీ
ఆధునిక కవిత్వ మార్పులకు ఆద్యుడు శ్రీ శ్రీ జూన్ 15… మహాకవి శ్రీ శ్రీ వర్ధంతి…………………………………రామ కిష్టయ్య సంగనభట్ల‌… 9440595494……………………………ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావుగా లబ్ద ప్రతిష్టులైన శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 – జూన్ 15, 1983). విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వారిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా, విప్లవ రచయితల సంఘం…
Tumblr media
View On WordPress
0 notes