కాల్పుల విరమణను ఇజ్రాయెల్ వెంటనే చేపట్టాలి
#Isreal #Isrealwar #Gaza_War #nationalnews #LATEST #IdenijamUpdates
0 notes
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన గ్లోబోకాన్ 2020 డాటా ప్రకారం, భారతదేశంలో మొత్తం క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ 13.5 శాతం కాగా, గర్భాశయ క్యాన్సర్ 9.4 శాతంగా నమోదైంది. మహిళలలో 26.3 శాతం రొమ్ము క్యాన్సర్ బారినపడగా, 18.3 శాతం గర్భాశయ క్యాన్సర్ బాధితులు ఉన్నారు. గత పాతికేళ్లల్లో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని భారత్లో నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం (ఎన్సీఆర్పీ) చేసిన ఒక అధ్యయనం చెబుతోంది. మహిళలలో 25 నుంచి 50 మధ్య వయసు వారు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని, క్యాన్సర్ లక్షణాలను త్వరగా గుర్తించకపోవడం వలన మరణాల రేటు అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే కాకుండా, భారతదేశంలో మహిళలను పీడిస్తున్న మరొక పెద్ద సమస్య రక్తహీనత. 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలలో సుమారు 50 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు 1.మామోగ్రఫీ 2. పాప్ స్మియర్ టెస్ట్ 3. కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ) 4. థైరాయిడ్ 5. ఎముకల బలహీనత - విటమిన్ డి, కాల్షియం టెస్ట్ @ team venkat Reddy gotike BRS https://www.instagram.com/p/CquVvOPvNPJ/?igshid=NGJjMDIxMWI=
0 notes
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో మంకీ పాక్స్ పై గ్లోబల్ హెల్త్ ఎమెర్జెన్సీ గా ప్రకటిస్తూ ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది. అప్పటినుండి వ్యాధి విస్తరణ విషయం లో ఏది నిజం ఏది అబద్దం అన్న సందేహాలు అనుమానాలు ఇన్ఫెక్షన్ కు గల కారణాల పై భిన్నమైన కధనాలు మరింత సందేహాలు పెంచేస్తున్నాయి.అసలు డబ్ల్యు హెచ్ ఓ చేసిన హెచ్చరిక నేపధ్యం లో ఆయా అంశాలను క్షుణ్ణంగా... for more info visit teluguone.com
0 notes
కరోనా సెకండ్ వేవ్కు సిద్ధంగా ఉండండి: WHO
కరోనా సెకండ్ వేవ్కు సిద్ధంగా ఉండండి: WHO
[ad_1]
కరోనా వైరస్పై కీలక హెచ్చరిక చేసింది. కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాలకు సూచించింది. చాలా దేశాల్లో లాక్డౌన్ ఎత్తేయడంతో ప్రజలు కరోనా నిబంధనలను పాటించకుండా ఎప్పిటిలాగే విచ్చలవిడిగా తిరిగిరానని.. ఫలితంగా వైరస్ మరోసారి విజృంభిస్తోందిన తెలిపింది. దీంతో రెండోసారి లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు వస్తున్నాయని పేర్కొంది. మానవ తప్పిదాలను అరికట్టలేకపోతే…
View On WordPress
0 notes
కరోనావైరస్: గోబల్ ఎకానమీ 4.1 ట్రిలియన్ డాలర్లను సాధించగలదని బ్యాంక్ హెచ్చరించింది | DW | 03.04.2020
[ad_1]
కరోనావైరస్ మహమ్మారి యునైటెడ్ స్టేట్స్, యూరప్ మరియు ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తున్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 1 4.1 ట్రిలియన్ (78 3.78 ట్రిలియన్) ఖర్చవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) శుక్రవారం హెచ్చరించింది.
మనీలాకు చెందిన సంస్థ “తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మరియు ఆర్థిక సంక్షోభాల అవకాశాలను తగ్గించలేము” అని అన్నారు.
6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగే ఆరోగ్య…
View On WordPress
1 note
·
View note
14-day Quarantine : కరోనా నుంచి 7 రోజుల్లోనే కోలుకుంటే.. 14 రోజులు క్వారంటైన్ తప్పనిసరి!
14-day Quarantine : ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ Omicron వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం భారత్ సహా ప్రపంచ దేశాలు పలుచోట్ల లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొంతమందికి కరోనా సోకిన కొద్దిరోజులకే వెంటనే కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ వైరస్ తీవ్రత తక్కువగానే కనిపిస్తోంది. కరోనా సోకినప్పటికీ కొద్దిరోజులకే కోలుకుంటున్నారు.
ఇలా తక్కువ సమయంలోనే కోలుకునేవారు కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ మేరకు WHO ప్రోటోకాల్లను సమీక్షించింది. కరోనా నుంచి కోలుకున్న బాధితులందరికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. కరోనా లక్షణాలు ప్రారంభమైన ఐదు నుంచి ఏడు రోజులలోపు కరోనా బాధితులు కోలుకున్నప్పటికీ.. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా ఉండాలని ఆరోగ్య సంస్థ తెలిపింది. కొవిడ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సపోర్ట్ టీమ్ అబ్ది మహముద్ ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతంలోని వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా క్వారంటైన్ వ్యవధిపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. కరోనా కేసులు తక్కువ ఉన్న దేశాలలోనూ ఎక్కువ రోజులు క్వారంటైన్ సమయాన్ని పెంచడం ద్వారా కరోనా కేసుల సంఖ్యను తగ్గించవచ్చునని తెలిపారు. కరోనా కొత్త కేసులు తక్కువగా నమోదయ్యే దేశాల్లో చిన్నపాటి క్వారంటైన్ల ద్వారా వైరస్ తీవ్రతను తగ్గించవచ్చునని ఆయన తెలిపారు.
ఇన్ఫ్లూయింజా, కొవిడ్-19 రెండింటి ద్వారా సోకే అవకాశం ఉందని WHO అధికారి చెప్పారు. ఈ రెండూ వేర్వేరు వైరస్లు అయినప్పటికీ.. శరీరంలోకి ప్రవేశించి వివిధ మార్గాల్లో దాడి చేస్తాయి. అలా రూపాంతరం చెంది మరో కొత్త వైరస్ గా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. WHO ప్రకారం.. డిసెంబర్ 29, 2021 నాటికి, దాదాపు 128 దేశాలు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించిన ఒమిక్రాన్ కేసులలో గణనీయంగా పెరిగాయి. ఆస్పత్రుల్లో చేరడం, మరణాల రేట్లు తక్కువగా ఉన్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల కంటే ఎగువ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందనే వాస్తవాన్ని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అధిక-ప్రమాదం ఉన్న వ్యక్తులు, టీకాలు వేయని వారు ఒమిక్రాన్ సోకితే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కొన్ని వారాల వ్యవధిలో ఇతర స్ట్రెయిన్లను అధిగమించగలదని ఆయన చెప్పారు. డెన్మార్క్లో, ఆల్ఫా వేరియంట్తో కేసు సంఖ్యలు రెట్టింపు కావడానికి రెండు వార��లు పట్టిందని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ కేవలం రెండు రోజులు వ్యవధలోనే రెట్టింపు అయ్యాయని ఆయన చెప్పారు.
0 notes
ఒమిక్రాన్, డెల్టాల తో జాగ్రత
ఒమిక్రాన్, డెల్టాల తో జాగ్రత
బెర్లిన్: ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లు కలిసి సునామీ సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ ట్రెడోస��� అధనామ్ గెబ్రెయెసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్ ప్రబలుతుంటే… అదే సమయంలో డెల్టా కేసులూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవి రెండూ కలిపి కేసుల సునామీ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పనిభారంతో బాగా అలసిపోయిన వైద్యులు, నర్సింగ్ సిబ్బందిపై ఈ…
View On WordPress
0 notes
గుండె జబ్బులపై అవగాహన అవసరం
గుండె జబ్బులపై అవగాహన అవసరం
World Heart Day 2021: Date, History, Significance ...
హృదయ వ్యాధి ఈ రోజు ప్రపంచం లోనే నంబర్ వన్ కిల్లర్. జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా, మన గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు…
View On WordPress
0 notes
ము, సి .1.2 ప్రపంచానికి ముప్పు. భారతదేశంలో మార్పు చెందిన కరోనా వైరస్ ఇంకా కనుగొనబడలేదు ... అధ్యయన సమాచారం
ము, సి .1.2 ప్రపంచానికి ముప్పు. భారతదేశంలో మార్పు చెందిన కరోనా వైరస్ ఇంకా కనుగొనబడలేదు … అధ్యయన సమాచారం
ము, c.1.2, ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. పరివర్తన చెందిన కరోనా వైరస్ భారతదేశంలో కనుగొనబడలేదని ఇండియన్ SARS వైరస్ జెనెటిక్ అసోసియేషన్ (INSACOG) తెలిపింది.
INSACOG అనేది కరోనా వైరస్ మరియు దాని ఉత్పరివర్తనాలను అధ్యయనం చేసే ప్రయోగశాలల కన్సార్టియం. ఫెడరేషన్ ప్రచురించిన వారపు అధ్యయనంలో ఇది పేర్కొనబడింది
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) గత నెలలో కరోనావైరస్, బి…
View On WordPress
0 notes
Corona Cases : దేశంలో ఒకేరోజు 35 శాతం పెరిగిన కరోనా కేసులు
Corona Cases : దేశంలో CoronaVirus కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నాలుగు రోజుల క్రితం వరకు 10 వేలకు దిగువన నమోదైన కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా, శుక్రవారం 16,764 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇవాళ అమాంతం ఆ సంఖ్య పెరిగిపోయి��ది.. ఏకంగా 22 వేలను దాటేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరోనాతో చికిత్స పొందుతూ 406 మంది మరణించారు. ఇక ఇదే సమయంలో 8,949 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలున్నారు. తాజాగా నమోదైన కేసులతో ��ాక్టివ్ కేసుల సంఖ్య 1,04,781 చేరింది. రివకరీ రేటు 98.32 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్. నిన్నటికి ఈ రోజుకి కేసుల సంఖ్య 35 శాతం పెరిగింది. ఇక ఒమిక్రాన్ కేసులు పెరుగుదల చాలా వేగంగా, పెద్ద సంఖ్యలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సెంటిస్ట్ సౌమ్య స్వామినాథన్.. భారత్ దేశం ఓ పెద్ద సవాల్ ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారామె.
0 notes
" యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా '' ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు..అని దీనర్ధం ! ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఉపాధి,ఆర్ధిక, ఆరోగ్య, సామాజిక సాధికారత కోసం మా బ్రాండిక్స్ సంస్థ కట్టుబడి వున్నదని మరోసారి ప్రమాణం చేస్తున్నాము. మన చుట్టూ వున్న ప్రతీ మహిళ పట్ల భాద్యతగా. సమాజంలో ప్రతి ఒక్కరం ..వారిని మన సొంత అక్క చెల్లెళ్ళు మాదిరి చూసుకునే విధంగా సమాయత్తం అవ్వాలి. వారికి మనం అందరూ అన్నదమ్ముల్లా రక్షణగా నిలవాలి. మనమంతా ప్రతి స్త్రీ మూర్తికి అండగా తోడూ నీడలా..రక్షణ కవచంలా ఉన్నామని వారిలో ధైర్యం నింపాలి ..వారి స్వేచ్చా జీవనానికి భరోసా ఇవ్వాలి ! మా బ్రాండిక్స్ సంస్థలోని నా సోదరీమణులతో పాటు ప్రతీ మహిళకు హృదయపూర్వక ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ! #HappyWorldWomensDay దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia #PachipalaDoraswamy #BrandixDoraswamy #PcDoraswamy https://www.instagram.com/p/CMI3d4BnIou/?igshid=1c9dw80i68at8
0 notes
The spread of the virus will not stop now: WHO.
కరోనా వ్యాప్తి ఈ ఏడాది చివరికల్లా ఆగి పోతుందన్న ఆలోచన పూర్తి తొందరపాటు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.
అలాంటి ప్రచారాలు పూర్తి అవాస్తవమని పేర్కొంది.
సమర్థవంతమైన కరోనా టీకాల వల్ల మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ తెలిపారు.
వైరస్ కట్టడికి టీకాలు తోడ్పడుతున్నాయని పేర్కొన్న ఆయన…
View On WordPress
0 notes
కేన్సర్పై అవగాహన అవసరం
మాట్లాడుతున్న ఆరోగ్య వికాస్ తరంగిణి చైర్మన్ కుసుమకుమారి
సబ్బవరం, ఫిబ్రవరి 4 : కేన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వికాస్ తరంగిణి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కుసుమకుమారి సూచించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రిన్సిపాల్ డీవైఎన్ వర్మ అధ్యక్షతన ఆవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరికైనా కేన్సర్…
View On WordPress
0 notes